Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

02:20 AM, 16 మార్చి, 2026
రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి రూ.6,000 చొప్పున సుమారు 1.50 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందించనున్నారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే సభలో సీఎం మొదటి విడతగా రూ.3,590 కోట్లను 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ.2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదల కానున్న నిధులతో నాలుగో సీజన్‌కు సాయం అందుతుంది. యాసంగి సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్మెటలో జరిగే సభలో ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభంతో పాటు రూ.40 కోట్లతో నిర్మించే రిఫైనరీకి శంకుస్థాపన కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరుకానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రసంగాలపై స్పెయిన్ కఠిన చర్యలు

సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రసంగాలపై స్పెయిన్ కఠిన చర్యలు

కొత్త ఏఐ ఫీచర్లు, పరిచయ విధానాలతో టిండర్ అప్‌డేట్లు

కొత్త ఏఐ ఫీచర్లు, పరిచయ విధానాలతో టిండర్ అప్‌డేట్లు

వ్యక్తిగత ఆరోగ్య సమాచారం కోసం కోపైలట్ హెల్త్ సేవ ప్రారంభం

వ్యక్తిగత ఆరోగ్య సమాచారం కోసం కోపైలట్ హెల్త్ సేవ ప్రారంభం

తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

గ్యాస్ కొరత పై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

గ్యాస్ కొరత పై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్‌కు షారుక్ ఖాన్ సపోర్ట్ ?

అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్‌కు షారుక్ ఖాన్ సపోర్ట్ ?

‘ఆస్కార్‌’ ఎంట్రీ.. నంది అవార్డులు.. 40 ఏళ్ల స్వాతిముత్యం రికార్డులు..

‘ఆస్కార్‌’ ఎంట్రీ.. నంది అవార్డులు.. 40 ఏళ్ల స్వాతిముత్యం రికార్డులు..

యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ దాడి?

యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ దాడి?

పండ్లు తినేటప్పుడు చేసే పెద్ద తప్పు ఇదే.. డాక్టర్ల సూచన

పండ్లు తినేటప్పుడు చేసే పెద్ద తప్పు ఇదే.. డాక్టర్ల సూచన

ఓటీటీలో 'కపుల్‌ ఫ్రెండ్లీ' మూవీ.. కానీ ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్!

ఓటీటీలో 'కపుల్‌ ఫ్రెండ్లీ' మూవీ.. కానీ ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్!

ట్యాగ్లు
రైతు భరోసారైతు భరోసా నిధులురైతులకు పెట్టుబడి సాయంసీఎం రేవంత్ రెడ్డిభట్టి విక్రమార్కతుమ్మల నాగేశ్వరరావుతెలంగాణ ప్రభుత్వం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
న్యూస్

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్
సినిమాలు

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్

బెంగళూరు కేఫే బిల్లులో ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ కలకలం
న్యూస్

బెంగళూరు కేఫే బిల్లులో ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ కలకలం

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్
న్యూస్

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

సంజూ శాంసన్‌కు ఘన సన్మానం..!
క్రీడలు

సంజూ శాంసన్‌కు ఘన సన్మానం..!

సు-30 ఎంకేఐపై రుద్రమ్-III సమీకరణను ధృవీకరించిన డీఆర్‌డీవో
న్యూస్

సు-30 ఎంకేఐపై రుద్రమ్-III సమీకరణను ధృవీకరించిన డీఆర్‌డీవో

ఎల్‌పీజీ ఎఫెక్ట్.. క్యాంటీన్లు మూసివేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు
న్యూస్

ఎల్‌పీజీ ఎఫెక్ట్.. క్యాంటీన్లు మూసివేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు

కృత్రిమ మేధలో భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు కొత్త అవకాశాలు
టెక్నాలజీ

కృత్రిమ మేధలో భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు కొత్త అవకాశాలు

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం -బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం -బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఆస్కార్ అవార్డ్స్ 2026: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు 6 అవార్డులు
న్యూస్

ఆస్కార్ అవార్డ్స్ 2026: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు 6 అవార్డులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!