
సినిమాలు

తెలుగు సినిమాలతో స్టార్డమ్ సంపాదించిన పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్లో కీలక విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన “హై జవానీ తో ఇష్క్ హోనా హై” సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పటికే మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు డేవిడ్ ధావన్ రూపొందించిన ఈ చిత్రం రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో తెరకెక్కింది. బాలీవుడ్లో ఇప్పటివరకు పెద్ద హిట్ అందుకోని ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!