
సినిమాలు

‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తర్వాత రామ్ చరణ్ తదుపరి నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా మంచి రెస్పాన్స్తో సూపర్ హిట్గా నిలిచింది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం షూటింగ్ సమయంలో గాయాల పాలైన రామ్ చరణ్ సుమారు నాలుగు నెలలు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో సుకుమార్తో చేయాల్సిన తదుపరి ప్రాజెక్ట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!