
రాజకీయాలు

తమిళనాడు సీఎం విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాకినాడలోని కైట్ ఇంజినీరింగ్ కాలేజీకి అతను గెస్ట్గా వస్తున్నట్లు ఉన్న ఓ హోర్డింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో విజయ్ ఏపీకి వస్తున్నాడని ఊహాగానాలు పెరిగాయి.
అయితే ఈ పర్యటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. వైరల్ అయిన ఈ హోర్డింగ్ కారణంగా అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది నిజమైన పర్యటననా లేదా ప్రమోషనల్ కార్యక్రమమా అన్నదానిపై చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!