
గాసిప్స్

పోలవరం నుంచి నిర్వహించే పాపికొండలు విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పర్యాటకుల భద్రత దృష్ట్యా బోట్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా బోటింగ్ సేవలను నిలిపివేశారు.
వర్షాలు తగ్గి వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు విహారయాత్రను నిలిపివేస్తామని బోట్ ఆపరేటర్స్ యూనియన్ ప్రకటించింది. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!