
టెక్నాలజీ

సహజీవన సంబంధాల్లో ఉన్న మహిళలకు కూడా సెక్షన్ 498ఏ కింద చట్టపరమైన రక్షణ వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనంలో మహిళలు వేధింపులు లేదా క్రూరత్వానికి గురైతే, వారికి కూడా ఈ చట్టం కింద న్యాయం పొందే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
సహజీవనంలో మహిళపై జరిగే వేధింపులు చట్ట పరిధిలోకి వస్తే, సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు సహజీవనంలో ఉన్న మహిళల హక్కులకు మరింత చట్టబద్ధమైన రక్షణ కల్పించే నిర్ణయంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!