
జనరల్

2015లో సీఐడీ నమోదు చేసిన పోక్సో కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న 33 మందికి శిక్షలు ఖరారు చేసింది. వారిలో ఐదుగురికి జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురికి 14 ఏళ్ల జైలు శిక్ష, 14 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అలాగే బాధితులైన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో నాంపల్లి కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!