
సినిమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి సెషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. 11 ఏళ్ల తర్వాత ఆయన సెషెల్స్ను సందర్శించనుండటం విశేషం. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు.
సెషెల్స్ అధ్యక్షుడు హెర్మినీతో మోదీ భేటీ కానున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంత భద్రత, ద్వైపాక్షిక సహకారం, సముద్ర రక్షణ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనతో భారత్-సెషెల్స్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!