
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నరసరావుపేటలో నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల విలువైన రుణాల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించి స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!