24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

Writer: Harika S 04:21 PM, 24 ఆగస్టు, 2026
కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై ప్రధానంగా చర్చించారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాగునీటి అవసరాల కోసం 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించాలని తెలంగాణ ప్రతిపాదించినట్లు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు తెలిపారు. అలాగే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకుందని తెలంగాణ తరఫున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీల నీటిని కోరామని, దీనికి సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని తెలిపారు. అయితే తెలంగాణ ఏడాది మొత్తం నీటి వినియోగంపై ప్రతిపాదన చేసిందని, ఏపీ మాత్రం అక్టోబర్‌ వరకు నీటి వినియోగానికి అనుమతించాలని కోరిందని వివరించారు.

రెండు రాష్ట్రాల మధ్య మొత్తం నీటి వాటాల అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. సెప్టెంబర్‌ 4న మరోసారి సమావేశమై తాగునీటి అవసరాలపై చర్చించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో కృష్ణా నదికి అదనపు ప్రవాహాలు వస్తే, ఆ సమయంలో నీటి వినియోగంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు
ట్యాగ్లు
కృష్ణా నదికేఆర్ఎంబీతెలంగాణఆంధ్రప్రదేశ్శ్రీశైలం ప్రాజెక్టునాగార్జున సాగర్నీటి వాటాలుతాగునీటి అవసరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...