
బిజినెస్

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపులో కంపెనీలతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. సీఎం చైర్మన్గా ఉన్న ఏపీ ఎస్ఏడీఏ అనుమతి లేకుండా రేట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.
కంపెనీలు ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే స్థాయికి ఎలా వెళ్లాయని ఆయన నిలదీశారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నాయని, కమీషన్ల కోసం నిర్ణయాలు తీసుకున్నారని జగన్ ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!