
క్రీడలు

రూ.5,600 కోట్ల హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో నౌహీరా షేక్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హీరా గ్రూప్ ఎండీ అయిన ఆమెను నకిలీ ఆధార్తో గుర్గావ్లో గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆమెను హైదరాబాదుకు తరలించి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
హీరా గ్రూప్ ప్రజల నుంచి సుమారు రూ.5,000 కోట్ల వరకు సేకరించి, 36 శాతం వార్షిక వడ్డీ ఇస్తామని తప్పుడు ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!