Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు

Writer: Chandrika 10:07 PM, 11 జులై, 2026
జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు

జనాభా నియంత్రణకు బదులుగా జనాభా సంరక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. 'పిల్లలే సంపద' అనే కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని, దేశ అభివృద్ధికి మనుషులే అసలైన సంపద అని పేర్కొన్నారు.

గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని, అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో కూడా ఫెర్టిలిటీ రేటు పెరగాల్సిన అవసరం ఉందని, మహిళల విద్య, మానవ వనరుల అభివృద్ధి, సమతుల్య జనాభా వృద్ధి భవిష్యత్ అభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు. "జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ

మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ప్రపంచ జనాభా దినోత్సవంజనాభా విధానంజనాభా వృద్ధిఫెర్టిలిటీ రేటుపిల్లలే సంపదఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవిజయవాడమానవ వనరులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ
జనరల్

మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం
జనరల్

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు
క్రీడలు

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు
జనరల్

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్
సినిమాలు

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత
సినిమాలు

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..
జనరల్

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు
జనరల్

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్
రాజకీయాలు

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!