11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌ ఆగ్రహం...

Writer: Chandrika 11:29 AM, 11 సెప్టెంబర్, 2026
ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌  ఆగ్రహం...

బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులు ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు కృష్ణకిరణ్‌ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి వచ్చాయి. గురువారం పాఠశాలను తనిఖీ చేసిన ఆయనకు విద్యార్థులు అన్నంలో పురుగులు వస్తున్నాయని, పాచిపట్టిన నీళ్లు తాగాల్సి వస్తోందని, సరిగ్గా ఉడకని భోజనం అందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వంటశాలను పరిశీలించిన కృష్ణకిరణ్‌ భోజనం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సిబ్బందిని వెంటనే మార్చాలని డీఈవోకు సూచించారు. తాగునీటి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో నీటి ట్యాంకును పరిశీలించారు. గత నెలకు సంబంధించిన గుడ్లను ఇప్పటికీ విద్యార్థులకు ఇస్తున్నారన్న ఫిర్యాదుపై ఆగ్రహం వ్యక్తం చేసి, సరఫరాలో అవకతవకలు ఉంటే సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రాంగణంలో సిగరెట్‌ తాగుతున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుపైనా కృష్ణకిరణ్‌ తీవ్రంగా స్పందించారు. పాఠశాలపై పర్యవేక్షణ లోపించడంపై ఎంఈవోను ప్రశ్నించి, ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు ఇవ్వాలని డీఈవోకు సూచించారు. ఫిర్యాదు చేసినందుకు విద్యార్థులను ఎవరైనా బెదిరిస్తే నేరుగా తనను సంప్రదించాలని వారికి భరోసా ఇచ్చారు. మూడు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు కనిపించకపోతే సంబంధిత అధికారులను విజయవాడకు పిలిపిస్తామని హెచ్చరించారు. తనిఖీలో ఐసీడీఎస్‌, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
ట్యాగ్లు
పాఠశాలభోజనంఫుడ్‌కమిషన్కృష్ణకిరణ్ఆంధ్రప్రదేశ్‌పాఠశాలలుమధ్యాహ్నభోజనంవిద్యార్థులఫిర్యాదులుపాఠశాలతనిఖీఆహారభద్రతతాగునీరువిద్యాశాఖ
AdvertisementAdvertisement

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!