
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్లోని వాహనాలను 50 శాతం తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆయన కేవలం నాలుగు వాహనాలతోనే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు.
భద్రతా సిబ్బందికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాల పర్యటనల్లో కూడా కాన్వాయ్ వాహనాలను తగ్గించాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్కు సూచించారు. పరిపాలనలో సమర్థత, ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!