14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

Writer: Shivani K 11:56 AM, 14 ఆగస్టు, 2026
క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

క్యాబ్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులను ముందస్తుగా టిప్‌ చెల్లించేలా ప్రోత్సహించవద్దని ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైడ్‌ ప్రారంభానికి ముందే టిప్‌ చెల్లింపు ఆప్షన్‌ కనిపించకూడదని స్పష్టం చేసింది. అదనంగా టిప్‌ చెల్లిస్తే రైడ్‌ త్వరగా లభిస్తుందని, డ్రైవర్‌ వెంటనే రైడ్‌ను అంగీకరిస్తారని లేదా బుకింగ్‌ త్వరగా ఖరారవుతుందని ప్రయాణికుల్లో భావన కలిగించేలా ఎలాంటి సందేశాలు, నోటిఫికేషన్లు, ఆప్షన్లు ఉండకూడదని పేర్కొంది.

ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే ప్రయాణికులు తమ ఇష్టప్రకారం డ్రైవర్‌కు టిప్‌ ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికుడు చెల్లించే టిప్‌ మొత్తం డ్రైవర్‌కే అందాలని, అందులో ఎలాంటి వాటా అగ్రిగేటర్‌ లేదా క్యాబ్‌ కంపెనీకి వెళ్లకూడదని తెలిపింది. కొన్ని రైడ్‌ హైలింగ్‌ యాప్‌లలో ముందస్తు టిప్‌, అదనపు చెల్లింపులతో రైడ్‌ త్వరగా నిర్ధారించుకోవచ్చనే సూచనలు కనిపిస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ముందస్తు టిప్‌ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించగా, తాజా రవాణా శాఖ ఆదేశాలతో నిబంధన మరింత స్పష్టమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

ప్రెగ్నెన్సీపై సమంత క్యూట్‌ అప్‌డేట్‌..

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

సైబర్‌ మోసంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

మోదీకి మద్దతుగా ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్!

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏ చిన్నారీ త్రివర్ణ పతాకాన్ని అమ్మకూడదు: అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట
ట్యాగ్లు
క్యాబ్‌ బుకింగ్‌ముందస్తు టిప్‌ఓలాఉబర్‌కేంద్ర ప్రభుత్వంరోడ్డు రవాణా శాఖక్యాబ్‌ అగ్రిగేటర్లుప్రయాణికులుడ్రైవర్లువినియోగదారుల రక్షణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన