Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌ హ్యాక్‌.. 19 ఏండ్ల కుర్రాడి ప్రకటన

08:34 AM, 27 మే, 2026
సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌ హ్యాక్‌.. 19 ఏండ్ల కుర్రాడి ప్రకటన

దేశంలో నీట్ పేపర్ లీక్ వివాదం కొనసాగుతున్న సమయంలో సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్ అయ్యిందని వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 19 ఏళ్ల యువకుడు సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌ను హ్యాక్ చేశానని ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పోర్టల్ క్రాష్ కావడం, ఆన్సర్ షీట్లు బ్లర్ కావడం వంటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే సీబీఎస్‌ఈ ఈ ఆరోపణలను ఖండిస్తూ స్పష్టత ఇచ్చింది. హ్యాకర్ టార్గెట్ చేసినది అసలు రీవాల్యుయేషన్ పోర్టల్ కాదని, కేవలం డమ్మీ లేదా టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమేనని తెలిపింది. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన డేటా శాంపిల్ సమాచారమేనని, అధికారిక డేటా ఏదీ లీక్ కాలేదని బోర్డు వెల్లడించింది. తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీట్‌ డోమ్‌తో యూరప్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..

హీట్‌ డోమ్‌తో యూరప్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షాలు...

తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షాలు...

నేటి నుండి టీడీపీ మహానాడు

నేటి నుండి టీడీపీ మహానాడు

హైదరాబాద్ ప్రజా రవాణాకు భారీ ఎలక్ట్రిక్ అప్‌గ్రేడ్...

హైదరాబాద్ ప్రజా రవాణాకు భారీ ఎలక్ట్రిక్ అప్‌గ్రేడ్...

గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు : సీఎం రేవంత్ రెడ్డి

గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు : సీఎం రేవంత్ రెడ్డి

బడ్జెట్ అనుమతి లేకుండా ₹509 కోట్ల వ్యయం : సీఏజీ నివేదిక
ట్యాగ్లు
సీబీఎస్‌ఈరీవాల్యుయేషన్ పోర్టల్సైబర్ సెక్యూరిటీవిద్యా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

బడ్జెట్ అనుమతి లేకుండా ₹509 కోట్ల వ్యయం : సీఏజీ నివేదిక

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త ప్రాంతానికి వెళ్తే ఇదే చేస్తా - శ్రీలీల
సినిమాలు

కొత్త ప్రాంతానికి వెళ్తే ఇదే చేస్తా - శ్రీలీల

లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులు
జనరల్

లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులు

హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు
రాజకీయాలు

హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు

‘రాకా’లో నటించడం నాకు గొప్ప అవకాశం - ఫెమినా జార్జ్‌
సినిమాలు

‘రాకా’లో నటించడం నాకు గొప్ప అవకాశం - ఫెమినా జార్జ్‌

డాన్ 3 చర్చల మధ్య మళ్లీ వెలుగులోకి దీపికా పాత వివాదం
సినిమాలు

డాన్ 3 చర్చల మధ్య మళ్లీ వెలుగులోకి దీపికా పాత వివాదం

బాహ్య, అంతర్గత ముప్పులపై జాగ్రత్త అవసరం: అమిత్ షా హెచ్చరిక
జనరల్

బాహ్య, అంతర్గత ముప్పులపై జాగ్రత్త అవసరం: అమిత్ షా హెచ్చరిక

ప్రేక్షకుల గుండెల్లో నిలిచే పాత్రలే కావాలి - జ్యోతిక
సినిమాలు

ప్రేక్షకుల గుండెల్లో నిలిచే పాత్రలే కావాలి - జ్యోతిక

జీతాల ఆలస్యం సహించం: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక
జనరల్

జీతాల ఆలస్యం సహించం: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక

పదేళ్ల తర్వాత అనిల్ రావిపూడి – రామ్ కాంబో?
గాసిప్స్

పదేళ్ల తర్వాత అనిల్ రావిపూడి – రామ్ కాంబో?

సీఎం మార్పుపై కాంగ్రెస్ కీలక సమావేశాలు
రాజకీయాలు

సీఎం మార్పుపై కాంగ్రెస్ కీలక సమావేశాలు

సింగపూర్ ఓపెన్‌లో సింధు జోరు.. రెండో రౌండ్‌కు సాత్విక్-చిరాగ్
క్రీడలు

సింగపూర్ ఓపెన్‌లో సింధు జోరు.. రెండో రౌండ్‌కు సాత్విక్-చిరాగ్

పేదల కోసం కొత్త ఆహార పథకం కేవలం ఐదు రూపాయలకే భోజనం
జనరల్

పేదల కోసం కొత్త ఆహార పథకం కేవలం ఐదు రూపాయలకే భోజనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!