Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? - కేటీఆర్

09:57 AM, 6 మే, 2026
రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? - కేటీఆర్

మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాలు, ఈదురుగాలుల కారణంగా గోడలు కూలి నాలుగు మంది రైతులు మరణించగా, పలువురు గాయపడిన ఘటనపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు రైతుల భద్రతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, వారికి వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు వారాల తరబడి కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. మూడు రోజుల్లో ఏడుగురు రైతులు మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో పంటలను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూరియా నిషేధంపై హరీశ్ రావు ఫైర్

యూరియా నిషేధంపై హరీశ్ రావు ఫైర్

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..

తెలంగాణలో మూడు రోజులు వర్షాల జోరు..

ట్యాగ్లు
కేటీఆర్రైతుల మరణాలుమంచిర్యాల ఘటనతెలంగాణ వార్తలుపంట కొనుగోలుకాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలురైతుల భద్రతవర్షాల ప్రభావంఎక్స్‌గ్రేషియా డిమాండ్రాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో ఫేజ్‌–2 అనుమతులకు ఢిల్లీకి బయల్దేరిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి
జనరల్

మెట్రో ఫేజ్‌–2 అనుమతులకు ఢిల్లీకి బయల్దేరిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి

దిగివచ్చిన పసిడి, వెండి ధరలు
బిజినెస్

దిగివచ్చిన పసిడి, వెండి ధరలు

వెయిట్ లాస్ ఇంజెక్షన్లపై డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

వెయిట్ లాస్ ఇంజెక్షన్లపై డాక్టర్ల హెచ్చరిక

రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? - కేటీఆర్
జనరల్

రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? - కేటీఆర్

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
బిజినెస్

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం
రాజకీయాలు

టీవీకేకు నో చెప్పిన మిత్రపక్షం

యూరియా నిషేధంపై హరీశ్ రావు ఫైర్
జనరల్

యూరియా నిషేధంపై హరీశ్ రావు ఫైర్

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతులు నుండి జొన్నలు కొనుగోలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
జనరల్

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
జనరల్

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు
జనరల్

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్‌ చార్జీలు అమలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!