
టెక్నాలజీ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీపీఐని తక్కువ అంచనా వేయడం లేదా అవమానించడం సరికాదని హెచ్చరిస్తూ, స్నేహధర్మానికి కట్టుబడి ఉన్నప్పటికీ పార్టీ గౌరవానికి భంగం కలిగితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టులను చిన్నచూపు చూస్తే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూనంనేని హెచ్చరించారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో కూడా సీపీఐ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!