
సినిమాలు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కీలక ఆంక్షలు విధించింది. ఇకపై నిర్దేశిత పరిమితికి మించి ఇంధనం విక్రయించరాదని స్పష్టం చేసింది. బల్క్ కొనుగోళ్లను అరికట్టడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది.
ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధనను అమలు చేయనుంది. పెట్రోలియం సేఫ్టీ అథారిటీ అనుమతించిన కంటైనర్లకు మాత్రమే విక్రయాలు చేయాలని కూడా ఆదేశించింది. ఈ తాత్కాలిక రూల్స్ 90 రోజుల పాటు అమలులో ఉంటాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!