
సినిమాలు

గత 12 సంవత్సరాల్లో భారత్ డిజిటల్ రంగంలో భారీ మార్పును చూసింది. డేటా ధరలు సుమారు 97 శాతం తగ్గాయి. ఒక జీబీ డేటా ధర రూ.269 నుంచి ఇప్పుడు రూ.8–10కి పడిపోయి, దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇంటర్నెట్ సులభంగా అందుబాటులోకి వచ్చింది.
దీని ఫలితంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 103 కోట్లకు పైగా చేరింది. అదే సమయంలో మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో కూడా భారత్ సరికొత్త రికార్డును సాధించింది. ఇది దేశ టెక్నాలజీ మరియు తయారీ రంగం వేగంగా ఎదుగుతున్నదానికి సూచనగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!