
సినిమాలు

ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 43 పరుగులు చేసి ఈ సీజన్లో మొత్తం 400 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్ చేతుల మీదుగా వైభవ్కు ఆరెంజ్ క్యాప్ అందించారు. ఈ సందర్భంగా తనను సీనియర్ ఆటగాడిగా సంభోదించడంపై జైస్వాల్ సరదాగా స్పందించాడు. తాను ఇంకా చిన్నవాడినేనని, కానీ వైభవ్ తనకంటే మరింత చిన్నవాడని అన్నాడు. వైభవ్ నిర్భయంగా ఆడే తీరు ఎంతో ఆనందం కలిగిస్తుందని ప్రశంసించాడు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!