
రాజకీయాలు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోకాలి గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆడలేకపోవడంతో, ఆయన కెరీర్పై ఊహాగానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ధోనీ జట్టులో ఏ పాత్రలో ఉన్నా తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ధోనీ ఆటగాడిగా కొనసాగాలా, కోచ్గా మారాలా లేదా మెంటార్గా సేవలు అందించాలా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమని సీఈవో తెలిపారు. ధోనీ సీఎస్కేలో శాశ్వతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నామని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ధోనీ భవిష్యత్తుపై ఉన్న చర్చలు మరింత పెరిగాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!