
జనరల్

భారత టాప్ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో అరంగేట్రం చేయనున్నాడు. వచ్చేనెల 4న రోమ్లో జరిగే ఈ టోర్నీలో పోటీపడే ఎనిమిది మంది త్రోయర్ల జాబితాలో సచిన్ యాదవ్కు చోటు దక్కింది.
26 ఏళ్ల సచిన్ గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రస్తుతం తుర్కియేలో రిహాబిలిటేషన్లో ఉండటంతో రోమ్ డైమండ్ లీగ్కు దూరంగా ఉన్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!