
గాసిప్స్

ఐపీఎల్ వేలంలో శ్రీలంక యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాపై భారీ బిడ్ నమోదైంది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అతన్ని ఏకంగా 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వేగం, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మన్లను ఇబ్బంది పెట్టే సామర్థ్యం ఉన్న పతిరానా, KKR బౌలింగ్ విభాగానికి కీలక బలంగా మారనున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన మతీషా పతిరానా 12 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!