
ఆరోగ్యం

ఆసియా కప్ సందర్భంగా ఆట నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ బౌలర్ హరీస్ రవూఫ్పై 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు సేకరించిన కారణంగా 2 మ్యాచుల నిషేధాన్ని విధించింది. అలాగే రెండు మ్యాచులకు 30 శాతం మ్యాచ్ఫీజులో కోత విధించింది.
మరో పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు నవంబర్ 14న జరిగిన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించింది.
ఆటలో క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని కాపాడటమే ఈ చర్యల ఉద్దేశమని ఐసీసీ పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!