
రాజకీయాలు

హైదరాబాద్కు చెందిన జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. భువనేశ్వర్ లో జరిగిన పోటీల్లో టేబుల్ వాల్ట్ విభాగంలో అగ్రస్థానాన్ని అందుకుంది.
అదే సమయంలో బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో ఐదో స్థానం, ఆల్రౌండ్ విభాగంలో ఏడో స్థానం సాధించి తన ప్రతిభను చాటుకుంది. వివిధ విభాగాల్లో స్థిరమైన ప్రదర్శనతో భారత జిమ్నాస్టిక్స్లో ఎదుగుతున్న ప్రతిభగా నిలుస్తోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!