
ఓటీటీ

రాహుల్ గాంధీ నీట్ పరీక్ష రద్దుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీక్ కారణంగా 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని పేర్కొన్నారు.
పిల్లలను చదివించేందుకు కొందరు తల్లిదండ్రులు తమ నగలు అమ్ముకున్నారని, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు లభించిన ఫలితం ఇదేనా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే ఈ లీక్ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!