Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

11:05 PM, 31 మే, 2026
రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో ‘సేనాగళం’ పేరుతో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జెన్‌జీ యువత అభిప్రాయాలు, ఆలోచనలకు వేదిక కల్పించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయ పార్టీగా జనసేన ముందుకు సాగేందుకు ‘సేనాగళం’ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కులం, మతం, వర్గాల పేరుతో వ్యక్తులపై దాడులు చేసే రాజకీయ ధోరణిపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తుల తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలని, వాటిని కులాలు లేదా మతాలతో ముడిపెట్టడం సమాజంలో విద్వేషాలకు దారి తీస్తుందని అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కుల, మత, ప్రాంతీయ భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటూ, ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జనసేన పార్టీసేనాగళంఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజెన్‌జీయువతఉప ముఖ్యమంత్రిరాజకీయ వార్తలుసామాజిక బాధ్యతఏపీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్
సినిమాలు

‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్
రాజకీయాలు

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం
జనరల్

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జనరల్

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ
జనరల్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్
క్రీడలు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు
క్రీడలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!