
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంత్రులు, సెక్రటరీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్, ప్రభుత్వ పది సూత్రాల అమలుపై విస్తృతంగా చర్చించనున్నారు.
అలాగే ఆదాయార్జన శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతి, పీపీపీ ప్రాజెక్టుల అమలుపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా హాజరై క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరాలు అందించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!