
సినిమాలు

అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో ఉదయం 11:30 గంటలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా, సీబీఐ ఆ అభ్యర్థనకు వ్యతిరేకంగా వాదించింది. దీంతో కోర్టు ఈ నెల 21వ తేదీ లోగా తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపధ్యంలో, ఆలస్యం చేయకుండా ఒక రోజు ముందుగానే కోర్టుకు వెళ్లేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!