
బిజినెస్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటర్కు రూ.22 పెంచింది. దీంతో ధర రూ.87.57 నుంచి రూ.109.59కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో సరఫరాలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు జరిగింది.
యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గినట్లు సమాచారం. ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి, దీనితో సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!