
బిజినెస్

ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లలో భాగంగా తార్నాకలో వాల్ రైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పాల్గొన్నారు. సభ గురించి ప్రజలకు సమాచారం చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సందేశాన్ని ప్రతి మూలకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకడానికి ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం ఎంతో విశేషమని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!