
క్రీడలు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ధరించిన పెళ్లి ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్కు చెందిన శ్రీ జ్యువెలర్స్ ఈ అద్భుత నగలను రూపొందించింది. దాదాపు పది నెలల ముందే ఆభరణాల తయారీ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ తెలిపిన ప్రకారం, ఈ ఆభరణాల తయారీలో కిలోల కొద్దీ బంగారం ఉపయోగించారు. ట్రెండ్ను ఫాలో కాకుండా, భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా రాజుల కాలం నాటి డిజైన్స్లో నగలను రూపొందించారు. రష్మిక మొత్తం 11 ఆభరణాలు ధరించగా, విజయ్ మెడహారాలు, చేతి కడియాలు, వడ్డాణం, కమ్మలు, ఉంగరాలు, బాసికం ధరించారు. ప్రతి నగపై అద్భుతమైన నగిషీ పనితనం మెరిసింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!