
సినిమాలు

నటి త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సూర్య హీరోగా విడుదలైన ‘కరుప్పు’ సినిమా చూసేందుకు చెన్నైలోని థియేటర్కు వెళ్లిన త్రిషను అభిమానులు చుట్టుముట్టారు. ఈ సమయంలో ఓ అభిమాని “కమాండర్ అడిగారని చెప్పండి” అని చెప్పగా, త్రిష నవ్వుతూ స్పందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కుటుంబ సభ్యులతో ఆమె సన్నిహితంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విజయ్-త్రిష స్నేహంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!