
జనరల్

ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన గడువును ఈ నెల 24 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఈసీ, సవరించిన కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు కూడా ఈ నెల 24 వరకు గడువు కల్పించారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుండగా, ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!