
క్రీడలు

టికెట్ ధరలు అధికంగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకంజ వేస్తున్నారనే చర్చల నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో సాధారణ ధరలతోనే సినిమా ప్రదర్శించాలని నిర్ణయించి. ఎక్కువ మంది ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించాలని భావిస్తోంది.
ఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. తొలి రోజే మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ధరలు తగ్గించడం వల్ల దీర్ఘకాలంలో వసూళ్లు మెరుగుపడే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




.avif&w=3840&q=75)






.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)







.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!