
క్రీడలు

‘దృశ్యం’ సిరీస్ ఒక కుటుంబాన్ని కాపాడేందుకు చెప్పిన ఒక్క అబద్ధం ఎలా పెద్ద కథగా మారుతుందో చూపిస్తుంది. సాధారణ కేబుల్ టీవీ ఆపరేటర్ జీవితంలో ప్రారంభమైన ఈ కథ నేరం, న్యాయం, జ్ఞాపకాలు, అపరాధభావం వంటి అంశాలను ప్రశ్నిస్తుంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ కథను నేరం ఎవరు చేశారనే దాని కంటే కుటుంబం ఎలా బయటపడుతుంది అనే కోణంలో నడిపించారు.
‘దృశ్యం 3’లో దృశ్యం 3 కథను మోహన్లాల్ నటించిన జార్జ్ కుట్టి పాత్ర కొనసాగిస్తుంది. ఒక జర్నలిస్ట్ దర్యాప్తుతో అతని గతం మళ్లీ బయటకు వస్తుంది. అబద్ధాన్ని దాచడానికి మరిన్ని అబద్ధాలు అవసరమవుతాయని కథ చూపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో క్లారిటీ లేకపోవడం, నెమ్మదిగా సాగడం ఉన్నా భావోద్వేగం, మానసిక సంఘర్షణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!