
రాజకీయాలు

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రామ్ చరణ్తో ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించగా, తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తి పెరుగుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబును “మీ తదుపరి సినిమా మహేష్ బాబుతోనేనా?” అని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ ఇప్పటికే మహేష్కు ఒక కథ చెప్పానని, ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్పై ఆసక్తి మరింత పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!