
సినిమాలు

శర్వానంద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘భోగి’ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూ ఆమె పాత్రపై మరింత చర్చకు దారితీసింది.
ఈ చిత్రంలో అనుపమ కందుల సులోచన రాణి పాత్రలో కనిపించనుంది. కొత్త తరహా రూపంలో ఆమె కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!