
టెక్నాలజీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్ విధానంలో కోర్టు విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణలో పాల్గొన్నారు.
అయితే, కేసులోని మిగిలిన నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణలో అన్ని పక్షాలు హాజరుకావాలని కోర్టు సూచించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!