
జనరల్

టాలీవుడ్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న పర్సంటేజ్ ఆదాయ పంపిణీ వివాదం కొత్త మలుపు తిరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అమలు చేయాలని భావిస్తున్న కొత్త పర్సంటేజ్ సిస్టమ్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని పలువురు ప్రముఖ నిర్మాతలు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘పెద్ది’, ‘వారణాసి’, ‘స్పిరిట్’, ‘విశ్వంభర’, ‘కల్కి 2898 ఏడీ పార్ట్-2’ వంటి 17 భారీ ప్రాజెక్టుల జాబితా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. భారీ పెట్టుబడులతో రూపొందుతున్న ఈ సినిమాలు కొత్త విధానం వల్ల నష్టపోతాయనే ఆందోళనతో నిర్మాతలు ప్రత్యేక మినహాయింపులు కోరుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!