
క్రీడలు

తమిళ హీరోయిన్ రెజీనా కసాండ్రా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రెజీనా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఆమె పూర్తిగా భిన్నమైన లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ కాస్టింగ్పై ఆసక్తి పెరుగుతోంది.
సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మూకుత్తి అమ్మన్ 2’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రెజీనా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే.. ఆమె పాత్ర సినిమాకు కీలక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!