
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం అదనంగా ₹8,097 కోట్ల ఆర్థిక సహాయం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపించారు.
ఈ ఆర్థిక సహాయంతో ప్లాంట్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు దీర్ఘకాలిక స్థిరత్వం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఉత్పత్తి రంగానికి ఊతం లభించడంతో పాటు ఉద్యోగులు, పరిశ్రమ వర్గాల్లో కొత్త ఆశలు పెరుగుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!