10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

Writer: Nithish 10:51 PM, 9 సెప్టెంబర్, 2026
వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

అన్నవరం దేవస్థానంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వాటర్ బాటిల్ విక్రయించిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాటర్ బాటిల్‌ను రూ.25కు విక్రయించినట్లు పిఠాపురానికి చెందిన డి. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. దుకాణదారుడిపై రూ.7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

కమిషన్ ఆదేశాల ప్రకారం.. అదనంగా వసూలు చేసిన మొత్తానికి తోడు ఫిర్యాదుదారుడికి రూ.10 వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలి. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు చెల్లించాలని దుకాణదారుడిని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
ట్యాగ్లు
అన్నవరంఅన్నవరం దేవస్థానంవాటర్ బాటిల్అధిక ధరఎమ్మార్పీవినియోగదారుల కమిషన్రూ.7 లక్షల జరిమానావినియోగదారుల హక్కులుపిఠాపురంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3: హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3: హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ...

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
జనరల్

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్
షోస్

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?
షోస్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!
జనరల్

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత