22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌

Writer: Nithish 06:55 AM, 22 జులై, 2026
గిరిజన అభివృద్ధే ఒడిశా ప్రగతికి కీలకం - గవర్నర్‌

‘వికసిత్‌ ఒడిశా’ లక్ష్యంలో గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు తెలిపారు. భువనేశ్వర్‌లోని లోక్‌భవన్‌లో నిర్వహించిన ‘ఒడిశా ప్రత్యేకమైన బలహీన గిరిజన తెగలు’ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. గిరిజనుల అభివృద్ధితోనే దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 గిరిజన తెగలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు.

మల్కాన్‌గిరికి చెందిన చంపా రసపద నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బాలేశ్వర్‌లోని ఫకీర్‌ మోహన్‌ మెడికల్‌ కళాశాలలో చేరిన విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొంతమంది గిరిజన ప్రతినిధులను ఆయన సత్కరించారు. గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై రూపొందించిన నివేదికను కూడా ఆవిష్కరించారు. పౌష్టికాహార లోపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ట్యాగ్లు
గిరిజన అభివృద్ధిఒడిశాకంభంపాటి హరిబాబుఆదివాసీలువికసిత్ ఒడిశాగిరిజన సంక్షేమంనీట్ విజయంఆరోగ్య నివేదికలోక్‌భవన్రాష్ట్ర అభివృద్ధి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌
రాజకీయాలు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం
జనరల్

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!