
సినిమాలు

తెలంగాణలో గత నెల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫలితాలు ఆందోళన కలిగించాయి. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 8,809 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 37.29 శాతానికి పరిమితమైంది. మిగిలిన 14,814 మంది ఉపాధ్యాయులు పరీక్షలో ఫెయిల్ అయ్యారు.
గత ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయుల టెట్ ఉత్తీర్ణత శాతం 50 శాతం ఉండగా, ఈసారి అది గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టులోపు టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!