
జనరల్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జెబిటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిత్తూరుకు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు.
అరుణాచలం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!