
సినిమాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడిలో ఎక్కువసేపు బయటకు వెళ్లకుండా ఉండటం, తగినంత నీరు తాగడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారిని తరచుగా పరామర్శించి నీరు తాగుతున్నారో లేదో చూసుకోవాలని సూచించారు. అలాగే పక్షులు, జంతువుల కోసం ఇళ్ల బయట నీటి పాత్రలు ఉంచాలని ప్రజలను కోరారు. ఇప్పటికే ఈ విధంగా చేస్తున్నవారిని ఆయన ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!