
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఈ నెల 11 వరకు మూడు దేశాల విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు దౌత్యపరంగా ప్రాధాన్యం నెలకొంది.
పర్యటన సందర్భంగా ఆయా దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ప్రాంతీయ భద్రతతో పాటు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!